Asianet News TeluguAsianet News Telugu

టీడీపి ఎమ్మెల్యే అచ్చం నాయుడు ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలింపు

 టీడీపి ఎమ్మెల్యే అచ్చం నాయుడుని వారం రోజుల తరువాత రమేష్ హాస్పటల్ నుండి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ కి తరలించారు 

టీడీపి ఎమ్మెల్యే అచ్చం నాయుడుని వారం రోజుల తరువాత రమేష్ హాస్పటల్ నుండి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ కి తరలించారు . కరోనా పాజిటివ్ నిర్దారణ అవడంతో  చికిత్స కోసం ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి అని హైకోర్ట్ ఆదేశించింది