ఎర్రన్నాయుడు లేని లోటు టీడీపీకి తీరనిది... టీడీపీ నాయకులు
పార్లమెంటులో తెలుగువారి గొంతును వినిపించిన , టీడీపీకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు ఎర్రన్నాయుడని ఎమ్మెల్సీ అశోక్ బాబు కొనియాడారు.
పార్లమెంటులో తెలుగువారి గొంతును వినిపించిన , టీడీపీకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు ఎర్రన్నాయుడని ఎమ్మెల్సీ అశోక్ బాబు కొనియాడారు. ఎర్రన్నాయుడు లేని లోటు టీడీపీకి తీరనిదని అన్నారు. ఎర్రన్నాయుడు ఎనిమిదవ వర్థంతి కార్యక్రమాన్ని ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.