Asianet News TeluguAsianet News Telugu

మన కళ్ళల్లో నుంచి రక్తం వచ్చిన వైపీపీ నేతలకు మాత్రం జాలి కలగదు

  
మహిళ నేత శోభారాణి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అందరూ  పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 

  
మహిళ నేత శోభారాణి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అందరూ  పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ధర్నాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి  మేకప్ వేసుకుంటూ ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.