Asianet News TeluguAsianet News Telugu

video:సాగర్ సాహస్...ఎన్‌సిసి క్యాడెడ్ల ప్రత్యేక సాహసయాత్ర

విశాఖపట్నం: ఈశాన్య నావికాదళం ఎన్‌సిసి విద్యార్థులకు ఓ అరుదైన అవకాశాన్ని కల్పించింది. సాగర సాహస్ పేరుతో విశాఖపట్నం నుండి కాకినాడకు అక్కడినుండి తిరిగి  మళ్లీ విశాఖకు సముద్రయానం చేసే అవకాశాన్ని ఎన్‌సిసి విద్యార్థులకు కల్పించింది. ఇలా దాదాపు 400 కిలోమీటర్ల సాహసయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర బృందంలో 60 మంది సీనియర్ డివిజన్ లేదా వింగ్ క్యాడెట్లు (20 మంది బాలికలతో సహా), ఇద్దరు ఎఎన్‌వో లు మరియు 15 మంది నావికాదళ సిబ్బంది మరియు ఇద్దరు నావికాదళ అధికారులు ఉన్నారు.

విశాఖపట్నం: ఈశాన్య నావికాదళం ఎన్‌సిసి విద్యార్థులకు ఓ అరుదైన అవకాశాన్ని కల్పించింది. సాగర సాహస్ పేరుతో విశాఖపట్నం నుండి కాకినాడకు అక్కడినుండి తిరిగి  మళ్లీ విశాఖకు సముద్రయానం చేసే అవకాశాన్ని ఎన్‌సిసి విద్యార్థులకు కల్పించింది. ఇలా దాదాపు 400 కిలోమీటర్ల సాహసయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర బృందంలో 60 మంది సీనియర్ డివిజన్ లేదా వింగ్ క్యాడెట్లు (20 మంది బాలికలతో సహా), ఇద్దరు ఎఎన్‌వో లు మరియు 15 మంది నావికాదళ సిబ్బంది మరియు ఇద్దరు నావికాదళ అధికారులు ఉన్నారు.