Asianet News TeluguAsianet News Telugu

వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ కట్టలకొద్దీ డబ్బు.. ఎక్కడంటే..

కర్నూలు జిల్లా, నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో కోటి ఎనభై వేల రూపాయల నగదును పాణ్యం పోలీసులు సీజ్ చేశారు.

కర్నూలు జిల్లా, నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో కోటి ఎనభై వేల రూపాయల నగదును పాణ్యం పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు ఈ నగదును కారులో తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్ఠల్ ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ లోని హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్టు పాణ్యం CI జీవన్ గంగానాధ్ బాబు తెలిపారు.

Video Top Stories