విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం
శృంగవరపుకోట మండలం సంత గౌరమ్మ పేట గ్రామ జుంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సైక్లిస్ట్ ను తప్పించి బోయి బోల్తా పడిన టాటా ఏస్ వాహనం.
శృంగవరపుకోట మండలం సంత గౌరమ్మ పేట గ్రామ జుంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సైక్లిస్ట్ ను తప్పించి బోయి బోల్తా పడిన టాటా ఏస్ వాహనం.దీనితో సైక్లిస్ట్ కు తీవ్ర గాయాలయి అలాగే వాహనం లో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలకు బలమయిన గాయాలయ్యాయి. అందరిని 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .