Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ.. ఏడుగురు మృతి ... (వీడియో)

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ట్రాక్టర్, లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ట్రాక్టర్, లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్లో దైవదర్శ నానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.