హైకోర్టు ఆదేశాలు: తుళ్లూరులో లాఠీచార్జీపై పోలీసుల విచారణ
తుళ్లూరులో లాఠీచార్జీకి సంబంధించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తుళ్లూరులో లాఠీచార్జీకి సంబంధించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.జనవరి 10వ తేదీన తుళ్లూరు నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మొక్కులు, పొంగళ్లు సమర్పించేందుకు బయలు దేరి వెళ్లినట్లు ఎంక్వైరీ టీమ్ కి తెలిపారు పోలీసులు