Asianet News TeluguAsianet News Telugu

హనుమాన్ జంక్షన్ లో మీడియాపై పోలీసుల దాడి

కృష్ణాజిల్లా, హనుమాన్ జంక్షన్ లో న్యూస్ కవర్ చేస్తున్న మీడియా పై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 

కృష్ణాజిల్లా, హనుమాన్ జంక్షన్ లో న్యూస్ కవర్ చేస్తున్న మీడియా పై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసుల దాడిలో గాయపడిన జర్నలిస్టులు రోడ్డుపై  బైఠాయించారు. 
 విచక్షణ కోల్పోయి మీడియా వ్యక్తుల పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.