Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల లో కరోనా కట్టడికి పోలీసుల అవగాహనా ర్యాలీ

కర్నూలు జిల్లా నంద్యాల లో కరోనా పై మరోసారి అవగాహనా ర్యాలీ చేపట్టిన పోలీసులు.

కర్నూలు జిల్లా నంద్యాల లో కరోనా పై మరోసారి అవగాహనా ర్యాలీ చేపట్టిన పోలీసులు.నంద్యాల లోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ర్యాలీ చేపట్టిన పోలీసులు, ర్యాలీలో పాల్గొన్న DSP చిదానంద రెడ్డి, CI లు, SI లు సిబ్బంది..