Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఉద్యోగుల నిరసన పర్వం... జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగుల నిరసనల పర్వం కొనసాగుతోంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగుల నిరసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పీఆర్సీ అమలుకోసం విడుదల చేసిన జీవోలతో భగ్గుమన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని... అప్పటివరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
 

Video Top Stories