Asianet News TeluguAsianet News Telugu

విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్లు కార్యక్రమానికి ఇచ్చిన భూమికి పరిహారం ఇవ్వలేదు ...రైతులు

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇచ్చిన భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు

 పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇచ్చిన భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు . భూమి సుమారు నాలుగు ఎకరాలు మాది అని, భూమికి సంబంధించి ఎటువంటి పరిహారం అధికారులు చెలించలేదని మీడియా ముందుకు వచ్చారు పాయకరావుపేట మండలం పి.లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు.