Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 27వ వర్థంతి... నివాళులు అర్పించిన నారా లోకేష్

అమరావతి : తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) 27వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళి అర్పించారు. 

First Published Jan 18, 2023, 2:33 PM IST | Last Updated Jan 18, 2023, 2:33 PM IST

అమరావతి : తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) 27వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఉండవల్లిలోని నివాసంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన దండం పెట్టుకున్నారు లోకేష్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని లోకేష్ కొనియాడారు. స‌మాజ‌మే దేవాల‌యం-ప్ర‌జ‌లే దేవుళ్లు నినాదంతో టిడిపి ని ఎన్టీఆర్ స్థాపించారని... ఆయన ఆశ‌య‌సాధ‌న‌కు కృషి చేయాల‌ని లోకేష్ పిలుపునిచ్చారు.