మహానాడు ప్రాంగణంలో నారా లోకేష్ సందడి... కరచాలనం, సెల్పీల కోసం ఎగబడ్డ టిడిపి శ్రేణులు

ఒంగోలు: మహానాడులో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులంతా ప్రకాశం జిల్లా బాటపట్టారు. 

Share this Video

ఒంగోలు: మహానాడులో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులంతా ప్రకాశం జిల్లా బాటపట్టారు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో ఇవాళ, రేపు మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టిడిపి నాయకులు ఒక్కోక్కరుగా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మహానాడు ప్రాంగణానికి చేరుకుని సందడి చేసారు. ఆయనను కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు టిడిపి నాయకులు ఎగబడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video