Asianet News TeluguAsianet News Telugu

video news : వైఎస్ భారతితో నమ్రతశిరోద్కర్ భేటీ

హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి, సాక్షి చైర్ పర్సన్ భారతితో అమరావతి, తాడేపల్లి నివాసంలో భేటీ అయ్యారు.

హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి, సాక్షి చైర్ పర్సన్ భారతితో అమరావతి, తాడేపల్లి నివాసంలో భేటీ అయ్యారు. మహేష్ బాబు దత్తత గ్రామం బుర్రిపాలెం అభివృద్ది పనులపై చర్చించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్‌ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.