Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్ : 40 రోజులు తల్లికి దూరంగా నాలుగేళ్ల చిన్నారి.. మేనమామకు చుక్కలు..

నంద్యాలలోని రవి కుమార్, నాగ కుమారిల నాలుగేళ్ల కూతురు రుక్మిణి ప్రియ మార్చి 18న మేనమామతో కలిసి పులివెందులకు వెళ్లింది. 

నంద్యాలలోని రవి కుమార్, నాగ కుమారిల నాలుగేళ్ల కూతురు రుక్మిణి ప్రియ మార్చి 18న మేనమామతో కలిసి పులివెందులకు వెళ్లింది. ఆ తెల్లవారినుండే లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయింది. వాహనాలు లేకపోవడం, సొంతవాహనంలో వెల్తానంటే అధికారులు ఒప్పుకోకపోవడంతో తల్లీకూతురికి 40 రోజులపాటు ఎడబాటు తప్పలేదు. చివరికి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి చొరవతో ఎట్టకేలకూ రుక్మిణి ప్రియా తల్లి ఒడి కి చేరింది.