Asianet News TeluguAsianet News Telugu

కొల్లంవాగు హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్

ఏపీ నీటిపారుదలశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొల్లంవాగు వద్ద జరుగుతున్న హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. 

ఏపీ నీటిపారుదలశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొల్లంవాగు వద్ద జరుగుతున్న హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. దీనికోసం కొల్లం వాగు వరకు బోటులో వెళ్లి అక్కడినుండి 2 కి.మీటర్లు అడవిలో కాలినడకన టన్నెల్ కు చేరుకున్నారు. టన్నెల్ పనులు పరిశీలించిన అనంతరం శ్రీశైలం డ్యాం గ్యాలరీని పరిశీలించారు.