Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్..రోడ్లమీదికి మంత్రులు..ఆకస్మిక తనిఖీలు...

కరోనా నియంత్రణలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 49 ప్రభుత్వ సంచార కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. =

కరోనా నియంత్రణలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 49 ప్రభుత్వ సంచార కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఏర్పాటు చేసిన సౌకర్యాలు, కూరగాయల ధరల వివరాలను వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.