Asianet News TeluguAsianet News Telugu

మా గ్రామాలకు రావద్దు.. మావోయిస్టులకు గిరిజనుల హెచ్చరిక..

విశాఖ పాడేరు ఏజెన్సీలోని చాలా ప్రాంతాంలో ఇటీవలి కాంలో మావోయిస్టులకు వ్యతిరేక పోస్టర్లు వెలుస్తున్నాయి. 

విశాఖ పాడేరు ఏజెన్సీలోని చాలా ప్రాంతాంలో ఇటీవలి కాంలో మావోయిస్టులకు వ్యతిరేక పోస్టర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు శుభ్రత అంటే అర్థం తెలియదని, మీరా మా గిరిజనులకు కరోనా మీద అవగాహన కల్పించేది అని ఉంది. మా గిరిజనులతో బలవంతపు మీటింగులు పెడుతున్నారు. మీరు మా గ్రామాలకు రావద్దు మీ ద్వారా మాకు కరోనా వ్యాప్తి చెందుతుంది. .ఇప్పటికే లాక్ డౌన్ కర్ఫ్యూ తో ఇది మన అందరి మంచికే అన్న విషయం గుర్తుంచుకోవాలి అంటూ ఈ పోస్టర్లు వెలిశాయి.