రాయలసీమ ద్రోహి చంద్రబాబు..దిష్టిబొమ్మకు చెప్పులు, చీపురుకట్టలతో సన్మానం...
మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో టీడీపీ అవలంభించిన విధానాల మీద కర్నూలు న్యాయవాదులు మండిపడ్డారు.
మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో టీడీపీ అవలంభించిన విధానాల మీద కర్నూలు న్యాయవాదులు మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్నూలు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ జిల్లాకు ఒరగబెట్టిందేం లేదని, పైగా అభివృద్ధిని అడ్డుకునేలా సెలెక్ట్ కమిటీకి ఓటు వేశాడని మండిపడ్డారు.