Asianet News TeluguAsianet News Telugu

Video : రాయలసీమ వాసుల వినూత్న ప్రయోగం : ముఖ్యమంత్రికి ఒంటెలమీద వెళ్లి కృతజ్ఞత

కర్నూల్ ని న్యాయ రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఒంటెల మీద ఊరేగుతూ  కృతజ్ఞతలు తెలిపారు రాయలసీమ వాసులు. 

కర్నూల్ ని న్యాయ రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఒంటెల మీద ఊరేగుతూ  కృతజ్ఞతలు తెలిపారు రాయలసీమ వాసులు. దీంతోపాటు తమ ప్రాంతానికి కావలసిన సాగునీటి ప్రాజెక్టులైనా గుండ్రేవుల, వేదవతి ,సిద్దేశ్వరం అలుగు వెంటనే నిర్మించాలని, పరిశ్రమల హబ్ గా రాయలసీమను మార్చాలని కోరారు.