విశాఖ విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా కాకినాడ వెళ్తారు. ఆదివారం కాకినాడలో వైకాపా, జనసేన నాయకుల మధ్య జరిగిన గొడవలో గాయాలపాలైన జనసేన నాయకులు, కార్యకర్తలను పరామర్శిస్తారు.