Asianet News TeluguAsianet News Telugu

దళిత జాతి పై జగన్ రెడ్డి కక్ష కట్టారు-ట్విట్టర్ లో నారా లోకేష్...

అనంతపురం జిల్లాలో  దళిత మహిళా రైతు లక్ష్మీదేవి పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.

అనంతపురం జిల్లాలో  దళిత మహిళా రైతు లక్ష్మీదేవి పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది .  భూమిని స్థానిక వైకాపా నాయకుల ఒత్తిడితో భూమిని పోలీసులు,రెవిన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకోవడనికి  ప్రయత్నించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది .15 నెలల పాలన లో 2 శిరోముండనాలు,60 దాడులు. ఇప్పుడు ఏకంగా దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. పేదల భూములు లాక్కోవడానికి సిగ్గుగా లేదా?అంటూ ట్వీట్ చేసారు.