దళిత జాతి పై జగన్ రెడ్డి కక్ష కట్టారు-ట్విట్టర్ లో నారా లోకేష్...
అనంతపురం జిల్లాలో దళిత మహిళా రైతు లక్ష్మీదేవి పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
అనంతపురం జిల్లాలో దళిత మహిళా రైతు లక్ష్మీదేవి పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది . భూమిని స్థానిక వైకాపా నాయకుల ఒత్తిడితో భూమిని పోలీసులు,రెవిన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకోవడనికి ప్రయత్నించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది .15 నెలల పాలన లో 2 శిరోముండనాలు,60 దాడులు. ఇప్పుడు ఏకంగా దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. పేదల భూములు లాక్కోవడానికి సిగ్గుగా లేదా?అంటూ ట్వీట్ చేసారు.