Asianet News TeluguAsianet News Telugu

అమరావతి రైతులకు మద్దతుగా తుళ్ళూరులో ప్రారంభమైన జడ శ్రావణ్ కుమార్ పాదయాత్ర

తుళ్ళూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించిన జడ శ్రావణ్ కుమార్.

తుళ్ళూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించిన జడ శ్రావణ్ కుమార్.రెండు సార్లు పాదయాత్రకు పోలీసులు నిరాకరించిన హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేపట్టడం జరిగింది.అమరావతి రైతులకు మద్దతుగా రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని డిమాండ్ పాదయాత్ర చేస్తున్నాను అని అన్నారు.

Video Top Stories