Asianet News TeluguAsianet News Telugu

పుదుచ్చేరిలో  నారాయణస్వామి సర్కారు కూలడం వెనుక జగన్ మంత్రాంగం...?

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెసు ప్రభుత్వ పతనం వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తం ఉందనే వార్తాకథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెసు ప్రభుత్వ పతనం వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తం ఉందనే వార్తాకథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పుదుచ్చేరీలో నారాయణ స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపికి వైఎస్ జగన్ సహకరించారని వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.