Asianet News TeluguAsianet News Telugu

పోలవరంలో అనిల్ కుమార్ యాదవ్ పర్యటన.. ముందస్తు చర్యలు..

ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం పర్యటించారు. 

ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులను అధికారులతో కలిసి పరిశీలించారు. వర్సాకాలం రానుండడంతో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే దానిమీద అధికారులతో చర్చలు జరిపారు.