Asianet News TeluguAsianet News Telugu

అద్దె కట్టడంలేదని... సచివాలయానికి తాళం వేసిన ఇంటి యజమాని

గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ మాడుగుల రోడ్లో గల సచివాలయానికి తాళం పడింది.  

గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ మాడుగుల రోడ్లో గల సచివాలయానికి తాళం పడింది.  గత ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ ఇంటి యాజమాని సచివాలయానికి తాళం వేశారు. దీంతో సచివాలయ సిబ్బంది బయటే కూర్చోవాల్పిన పరిస్థితి ఏర్పడింది.