Asianet News TeluguAsianet News Telugu

ఉగాది పర్వదినం... వెంకటేశ్వర స్వామికి లోకేష్ ప్రత్యేక పూజలు

తిరుపతి: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ ప్లవనామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్. 

తిరుపతి: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ ప్లవనామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నూత‌న‌ సంవ‌త్స‌రంలో ప్రతి ఒక్కరి ఆశ‌యాలు నెర‌వేరాల‌ని, ఆయురారోగ్యాల‌తో, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా లోకేష్ తిరుపతి లో కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.