Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్

నంద్యాల పట్టణం శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీ లోపల అమ్మోనియా గ్యాస్ లీక్ అయి అందులో పని చేస్తున్న 50 సం.ల ఉద్యోగి మృతి చెందాడు.

నంద్యాల పట్టణం శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీ లోపల అమ్మోనియా గ్యాస్ లీక్ అయి అందులో పని చేస్తున్న 50 సం.ల ఉద్యోగి మృతి చెందాడు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్ లీక్ అయిందని, బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, అన్ని సేఫ్టీ చర్యలను చెప్పటామని కంపెనీ యజమాన్యం తరుఫున సజ్జల శ్రీధర్ రెడ్డి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయానా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు, తదితర ఉన్నతాధికారులు పరిశీలించి సమీక్షించారు.