Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం బలిజ పల్లె గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం బలిజ పల్లె గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక వైపు నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొన్నది.  ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే నలుగురు మృతి చెందారు.  మొదట ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు,అనంతరం టిప్పర్‌ను ఢీ కొన్నది.

Video Top Stories