Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డి జే బ్రాండ్ ను విచ్చలవిడిగా అమ్మి ఇస్తున్నాడు.... కొల్లు రవీంద్ర

 పామర్రు నియోజకవర్గంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

 పామర్రు నియోజకవర్గంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు .కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సంపూర్ణ మద్యపానం నిషేధమని మాయమాటలు చెప్పి ఈ రోజు మద్యం మీద మీద 25 వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు.ఈ రాష్ట్రంలో జగన్ ముందు  తాగి కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ రక్త విరోచనాలతో చనిపోయాడు.ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాడు ఈ జగన్ రెడ్డి.రాష్ట్ర ప్రజలని మద్యానికి డ్రగ్స్ కి బానిసలుగా తయారు చేస్తున్నాడు.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్ రెడ్డి.2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు . 

Video Top Stories