Asianet News TeluguAsianet News Telugu

ఓం ప్రతాప్ కాల్ డేటాను బయట పెట్టండి -మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఓం ప్రతాప్ కాల్ డేటాను బయట పెట్టాలి

 ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఓం ప్రతాప్ కాల్ డేటాను బయట పెట్టాలి, పోస్టుమార్టం నివేదికపై ప్రజలకు నివృత్తి చేయాలని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.