Asianet News TeluguAsianet News Telugu

సత్తెనపల్లి సంజన ఆస్పత్రిలో శిశువు మృతి...గొడవకు దిగిన బంధువులు

గురువారం ఉదయం గర్భిణీ మహిళ కృపారాణి డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది .

గురువారం ఉదయం గర్భిణీ మహిళ కృపారాణి డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది .శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ చేసిన వైద్యులు.ఆపరేషన్ చేయక ముందే బిడ్డ మృతి చెందిందని, వైద్యులు పట్టించుకోకుండా కాలయాపన చేసారని బంధువుల ఆగ్రహం.శిశువు మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని గొడవకు  దిగినగర్భిణీ మహిళ కుటుంబ సభ్యులు.పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.