Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. మూడేళ్ల కొడుకుతో సహా బ్రిడ్జి పైనుండి దూకిన తల్లి..

కర్నూలులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడితో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. 

కర్నూలులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడితో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. బళ్లారి చౌరస్తా దగ్గరున్న ప్లై ఓవర్ మీదినుండి కొడుకుతో సహా కిందికి దూకింది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తలరించారు.