Asianet News TeluguAsianet News Telugu

పార్వతీపురం మన్యంలో ఏనుగుల గుంపు బీభత్సం...మూగజీవి మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. 

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత అర్ధరాత్రి జియ్యమ్మవలస మండలం రాజీ పేట గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించాయి. అయితే ఈ ఏనుగుల దాడిలో గ్రామస్తుల్లెవ్వరికీ ఎలాంటి హాని జరగకున్న ఓ మూగజీవి బలయ్యింది. ఓ లేగదూడపై ఏనుగుల గుంపు దాడిచేసి చంపేసింది. ఏనుగుల గుంపు దాడి చెయడంతో రాజీపేట గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.