Asianet News TeluguAsianet News Telugu

త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి కిడ్నీ వ్యాధి గ్రస్థుల సంఖ్య పెరుగుతోంది

విశాఖ ఏజెన్సీ  కొయ్యూరు మండలంలోని త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి మంచినీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ ఏజెన్సీ  కొయ్యూరు మండలంలోని త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి మంచినీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వివరాల్లోకి  కొయ్యూరు మండలనికి చెందిన   ఈ గ్రాంలోని ప్రజలు నీటి సమస్య వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడడంతో   ప్రభత్వం RO ప్లాంట్ ఏర్పాటు చేసింది .కానీ ఈ RO ప్లాంట్ సుమారుగా మూడు సంవత్సరాలు గా పని చేయడం లేదని, కిడ్నీ వ్యాధి గ్రస్థుల సంఖ్య పెరుగుతోంది అని,గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.