Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం లో కోట్లాది రూపాయల ఇసుక దోపిడీ చేస్తున్న జగన్ సర్కార్

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు.కృష్ణానదీ గర్భంలో వందలాది లారీలు, ప్రొక్లయిమ్స్, జేసీబీలతో ఇసుక దోపీడీ చేస్తున్నారు.ఒక్క కృష్ణాజిల్లా నుండి నెలకు రూ.20కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తున్నాయి.సుప్రీంకోర్టు ఇసుక తవ్వకాలు ఆపమని చెప్పినా లెక్కలేకుండా పోయింది.కలక్టర్ ఏం చేస్తున్నారు ? అధికారులు ఏం చేస్తున్నారు ? మైనింగ్  సంబంధిత శాఖలకు బాధ్యత లేదా ? అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

Video Top Stories