Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులపై కాంగ్రెస్ నిరసన

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ నిరసన చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ నిరసన చేపట్టారు .మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారికి ,అంబెడ్కర్ విగ్రహం వద్ద  నివాళి,  శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు,మహాత్మాగాంధీ 151 వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు చేసారు .