Asianet News TeluguAsianet News Telugu

విశాఖ తీరంలో బయటపడుతున్న రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఆనవాళ్లు

విశాఖ సాగర తీరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి కాంక్రీట్ బంకర్లు బయటపడ్డాయి

విశాఖ సాగర తీరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి కాంక్రీట్ బంకర్లు బయటపడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ బంకర్లు వెలుగుచూశాయి. విశాఖపట్నం, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో సముద్రం ఇసుక కోతతో బంకర్లు బయటపడ్డాయి. వీటిని చూడటానికి వచ్చిన  విశాఖ వాసులు ఆశ్చర్యపోతున్నారు.

Video Top Stories