Asianet News TeluguAsianet News Telugu

నర్సారావుపేటలోని జేఎన్టీయూ క్యాంపస్‌ భవనాల నిర్మాణ పనులను వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

వీడియో ద్వారా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  నర్సారావుపేటలోని శిలా ఫలకాలు ఆవిష్కరించిన సీఎం. 

వీడియో ద్వారా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  నర్సారావుపేటలోని శిలా ఫలకాలు ఆవిష్కరించిన సీఎం. మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు, యూనివర్సిటీ ప్రతినిధులు  కార్యక్రమానికి హాజరు.