Asianet News TeluguAsianet News Telugu

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు హోంమంత్రి మేకతోటి సుచరిత

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు.జడ్జ్ ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని నిరాధార ఆరోపణలు చేయడం నిజంగా బాధాకరం. 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు ఇలా నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.