Asianet News TeluguAsianet News Telugu

బుద్దా వెంకన్న నిరవధిక దీక్ష భగ్నం..ఆస్పత్రికి తరలింపు..

విజయవాడ : టీడీపీ నేత బుద్దా వెంకన్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 

విజయవాడ : టీడీపీ నేత బుద్దా వెంకన్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో  ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు. షుగర్ లెవల్ డౌన్ కావడంతో ఆస్పత్రి కి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో పోలీసులు బలవంతంగా బుద్దా వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసు జీపుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు.

Video Top Stories