Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో ఆశా వర్కర్ల ఆందోళన... పోలీసుల తీరుపై సీరియస్...

మచిలీపట్నం : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఆశావర్కర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. 

మచిలీపట్నం : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఆశావర్కర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఇలా మచిలీపట్నంలోని డిఎంహెచ్వో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన ఆశా వర్కర్ల వద్దనుండి హ్యాండ్ మైక్ లాక్కున్నారు పోలీసులు. దీంతో ఆశా వర్కర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందుగా పర్మిషన్ తీసుకోకుండానే మైక్ ఉపయోగించారని పోలీసులు అంటున్నారు. హ్యాండ్ మైక్ కు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆశా వర్కర్లు అంటున్నారు. 

Video Top Stories