Asianet News TeluguAsianet News Telugu

నాలుగు నెలలుగా నో సాలరీస్.. రోడ్డెక్కిన ఏపీ సచివాలయం పారిశుధ్య సిబ్బంది...

నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఏపీ సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు వెలగపూడిలో ఆందోళకు దిగారు. 

నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఏపీ సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు వెలగపూడిలో ఆందోళకు దిగారు. 160మంది పారిశుద్ధ్యం కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, కరోనాలాంటి పరిస్థితుల్లో మేమెలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.