Asianet News TeluguAsianet News Telugu

వీరవాసరం ఏఎస్సైపై కత్తితో దాడి... పరిస్థితి విషమం

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఏఎస్సై పార్ధసారధిపై కత్తితో జరిగిన దాడిపై ఏపీ డిజిపి తీవ్రంగా స్పందించారు. 

 

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఏఎస్సై పార్ధసారధిపై కత్తితో జరిగిన దాడిపై ఏపీ డిజిపి తీవ్రంగా స్పందించారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్సైకి పూర్తి స్థాయిలో అత్యవసర వైద్యం అందించాలని  జిల్లా ఎస్పీని ఆదేశించారు. అంతేకాకుండా  ఈ ఘటనతో సంబంధమున్న వారందరినీ తక్షణం గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

Video Top Stories