Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా కలకలం..నూజివీడులో బట్టలవ్యాపారికి...

కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చేరాడు.

కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చేరాడు. ఢిల్లీ నుండి వచ్చి విస్సన్నపేటలో వస్త్ర వ్యాపారo చేస్తున్న షాకిన్ అహ్మద్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్ లో చేరాడు. అయితే అతన్ని మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు విజయవాడ ఆసుపత్రికి తరలించారు.