Asianet News TeluguAsianet News Telugu

Video news : కాణిపాకం జాతీయ రహదారి మీద రోడ్డు ప్రమాదం

తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే జాతీయ రహదారిలో పాకాల వారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 

తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే జాతీయ రహదారిలో పాకాల వారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతోనలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చూసిన వెంటనే అక్కడున్నవారు 108 కి ఫోన్ చేసిన సిబ్బంది స్పందించలేదు. ఫోన్ చేసిన గంట తర్వాత కానీ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకోలేదు. 

Video Top Stories