Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాలో గొర్రెల మంద పై దాడి చేసిన పెద్దపులి

 వెలుగోడు తెలుగు గంగా జలాశయం మద్రాసు కాల్వ వద్ద  పెద్ద పులుల హల్ చల్  చేశాయి. 

 వెలుగోడు తెలుగు గంగా జలాశయం మద్రాసు కాల్వ వద్ద  పెద్ద పులుల హల్ చల్  చేశాయి. అందులో  ఓ పులి గోర్రెల మంద పై పంజా విసిరింది ఇది చూసి తండా గిరిజనులు పారిపోయారు.. ఏ క్షణంలో పెద్ద పులులు  తండా లోని ఆవుల మంద పై డాడి  చేస్తాయో అని గట్టు తండా గిరిజనులు భయందోళనలు చెందుతున్నారు . రెంజ్ అధికారి కి ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని బాధిత తండా గిరిజనులు అంటున్నారు . 
 

Video Top Stories