ఇండియా, పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పోలుస్తూ రిటైర్డ్ పాకిస్తానీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనికుల సంఖ్యలో వ్యత్యాసం, పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆయన హైలైట్ చేశారు... ఈ క్రమంలోనే భారత్ ముందు పాకిస్థాన్ నిలవలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.