Suryakumar Yadav:విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కాగా, 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంపై సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పారో తెలుసుకుందాం?